రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ పాలనపై జనసేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
పెదకూరపాడు నియోజకవర్గంలో.. రాష్ట్రంలో రోజు రోజుకి పెరుగుతున్న హత్యచారాలు, హత్యలను అదుపు చేయలేని అసమర్థ పాలనపై జనసేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యర్రంశెట్టి రామకృష్ణ, పసుపు లేటి రాంబాబు, భాస్కర్, 5 మండలాలు నాయకులు భద్ర, రమాదేవి, శివ, అఖిల్, చలపతి రావు, శివ నాగేశ్వర రావు, లీగల్ సెల్ అధ్యక్షుడు నరసింహారావు, మరియు జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-14-at-12.27.25-PM.jpeg)