శ్రీ గంగాలమ్మ జాతర మహోత్సవంలో పంతం నానాజి
కాకినాడ రూరల్, కరప మండలం పెద్దాపురప్పాడు గ్రామదేవత శ్రీ గంగాలమ్మ జాతర మహోత్సవంలో అమ్మవారిని దర్శించుకుని జాతరలో పాల్గొన్న జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజి. ఆయనతో ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-15-at-4.37.06-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-15-at-4.37.07-PM-1-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-15-at-4.37.05-PM-1024x462.jpeg)