బండారు శ్రీనివాసరావు చిత్రపటానికి నివాళులర్పించిన పంతం నానాజి

కరప మండలం(పెనుగుదురు) జనసేన నాయకులు స్వర్గీయ బండారు శ్రీనివాసరావు ప్రధమ వర్ధంతి కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన జనసేన పార్టీ పిఏసి సభ్యులు పంతం నానాజీ. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.