నాగబాబుకి ఘనస్వాగతం పలికిన ఉత్తరాంధ్ర జనసేన
శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా బుధ్వారం శ్రీకాకుళం జిల్లా విచ్చేసి జనసేనపార్టీ పిఎసి సభ్యులు కొణిదెల నాగబాబుకి ఏచ్చెర్ల నియోజకవర్గ నాయకులు, కాంతిశ్రీ, జనసేనపార్టీ నాయకులు, జనసైనికులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/DSC_6975-1-1024x683.jpg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/DSC_6929-1024x683.jpg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/DSC_6925-1024x683.jpg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/DSC_6963-1024x683.jpg)