కిడ్ని సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి యూఏఈ జనసేన 50 వేల ఆర్ధికసాయం
పి.గన్నవరం, గంటి పెదపూడి గ్రామంలో బోరుసు నాని అదర్యంలో కిడ్ని సమస్యతో బాధపడుతున్న కూనపరెడ్డి ధరణి కూమార్ కి పెనుమాల జాన్ బాబు ద్వారా 50000 రూపాయలు ఆర్ధిక సహయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొరుసు వీరబాబు, నంబు రాము, గట్టెం పద్మనాభం, బొల్లం సూరిబాబు, యర్రంశెట్టి రాజబాబు, సుంకర రాంబాబు, సింగిరెడ్డి ఏడుకొండలు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-10-at-10.05.16-AM-1-1024x768.jpeg)