జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కిట్ల వితరణ

చిత్తూరు: చిత్తూరు జిల్లా జనసేన పార్టీ  ప్రధాన కార్యాలయంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. క్రియాశీలక సభ్యత్వ నమోదు చేసిన నాయకులకు.. కిట్ల ప్రారంభం కార్యక్రమంలో.. చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరి ప్రసాద్ పాల్గొని ప్రతి నియోజకవర్గం ఇంచార్జిలకు.. అధ్యక్షులకు సభ్యత్వ నమోదు కీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని నియోజకవర్గం ఇంచార్జి లు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్య వర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, లీగల్ సెల్ అధ్యక్షులు, అధికార ప్రతినిధులు, ఐటి టీమ్ జిల్లా కో ఆర్డినేటర్లు పాల్గొనారు.