నందవరంలో క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణీ

కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం, నందవరం మండలం, ఎమ్మిగనూరు జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి రేఖగౌడ్ ఆధ్వర్యంలో సభ్యత్వం నమోదు చేసిన వాలంటీర్స్ రాజశేఖర్, గోపి, ఎల్లప్ప, కల్గొట్లరాజు, మోహన్, చంద్రబాబులను సన్మానించి కార్యకర్తలు క్రియాశీలక సభ్యత్వ కిట్లను పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.