511 మందికి క్రియాశీలక సభ్యత్వం చేసిన తిప్పన దుర్యోదన రెడ్డి
శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం నియోజకవర్గం, ఇచ్చాపురం మండలం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కుటుంబ సభ్యులకు క్రియాశీలక సభ్యత్వ భీమా పథకం ద్వారా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం ఇచ్చాపురం మండలంలో ఊరూరూ తిరిగి జిల్లాలో 511 మందికి క్రియాశీలక సభ్యత్వం చేసిన రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తిప్పన దుర్యోధన రెడ్డిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-16-at-8.42.04-AM-1-1024x683.jpeg)