పితాని ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణి

కోనసీమ జిల్లా, ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో ఐ.పోలవరం మండలం, మురమళ్ల గ్రామంలో జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోదశి పుండరీష్, సలాది రాజా, మొల్లేటి వెంకటేశ్వరరావు, గంజా ఏసు, వాసంశెట్టి బాబ్జి, పెన్నాడ శివ, గుత్తుల శ్రీను, మాదాల శ్రీధర్, వంగ సీతారాం, పాయసం సాయి, దంగేటి అబ్బరం, సవరపు నవాబు, ఆనంద్ తదితరులు హాజరయ్యారు.