క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం, కృష్ణాపురం పంచాయతీలో.. కృష్ణాపురం గ్రామంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు.. జనసేన పార్టీ నాయకులు మరియు వాలంటీర్ గా పనిచేసిన పోట్నూరు లక్ష్మునాయుడు ఆధ్వర్యంలో.. నడుపూరు శంకరరావు ద్వారా జనసైనుకలకి శనివారం జనసైనికులకి క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిన్నింటి గౌరినాయుడు, పిన్నింటి రామునాయుడు, సన్యాన గోవింద, సూరిబాబు, రమణ, మొల్లి రమణ, మొల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.