క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం గుమ్మడాం గ్రామంలో పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేనపార్టీ నాయకులు మరియు వాలంటీర్ గా పనిచేసిన పోట్నూరు లక్ష్మునాయుడు ఆధ్వర్యంలో గందవరపు దుర్గాప్రసాద్ చేతుల మీదుగా జనసైనుకలకి మంగళవారం నాడు జనసైనికుకలకి క్రియాశీలక సభ్యుత్వం కిట్లు పంపిణీ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పూర్తితో ప్రజల్లో ప్రతిరోజు ప్రజలకు అండగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన సేవాకార్యక్రమాలు ప్రజల్లో ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గందవరపు గణపతి, తీటి మెహన్, తీటి సూర్య, తీటి ప్రకాష్, ఆగ్రామలో జనసైనుకులు తదితరులు పాల్గొన్నారు.