మంత్రాలయ జనసేన ఆత్మీయ సమావేశం

మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలంలోని కౌతాళం, రౌడూరు, ఎరిగేరి గ్రామాలలోని జనసైనికులతో పార్టీ సిద్ధాంతాలను పార్టీ మేనిఫెస్టో గురించి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాల గురించి వివరించడం జరిగింది. పార్టీని బలోపేతం చేయాలని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని వారితో చర్చించడం జరిగింది. ఈ కార్యల్రమంలో మంత్రాలయం నియోజకవర్గ జనసేన నాయకులు పొంత నరసింహులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.