జనసైనికులు రోడ్ల మీదకు వస్తే తట్టుకోలేరు: జనసేన జానీ

పాలకొండ నియోజకవర్గం బొడ్లపాడు జనసేన ఎంపిటిసి అభ్యర్ధి జానీ మాట్లాడుతూ… పార్టీ వీర మహిళ స్టేట్ స్పోక్ పర్సన్ శ్రీమతి రాయపాటి అరుణకి అర్ధరాత్రి 12 గంటల సమయంలో వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడు ఫోన్ చేసి పర్సనల్ గా కలవాలి మాట్లాడాలన్న భయపెట్టినట్లుగా ఫోన్ లు చేస్తే ఇక్కడ భయపడే జనసైనుకులు రాయపాటి అరుణ విషయంలో ఏమైన తేడా జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులు రోడ్ల మీదకు వస్తే తట్టుకోలేరని జనసేన జానీ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సతివాడ వెంకట రమణ పాల్గొన్నారు.