మహబూబాబాద్ లో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

మహబూబాబాద్, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బొంగునూరి మహేందర్ రెడ్డి ఇంఛార్జి నేమూరి శంకర్ గౌడ్ ల ఆదేశాల మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంఛార్జి ఆకుల సుమన్, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు వంగా లక్ష్మణ్ గౌడ్, ఉమ్మడి వరంగల్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అలేటి నరేందర్ గౌడ్ సూచనల మేరకు మహబూబాబాద్ జిల్లా నాయకులు మెరుగు చక్రపాణి గౌడ్, వద్ధి వీరారెడ్డి, మేకల గోపాల్ అధ్వర్యంలో మహబూబాబాద్ నియోజకవర్గ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ నియోజకవర్గ నాయకులు భూశెట్టి పవన్ కళ్యాణ్, తోట నరేష్, గుండా పవన్, భారత్, సురుగు ఎల్లయ్య, వేమూరి సర్వయ్య, రాజకుమార్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.