ఎంపీటీసీ అనురాధ పిర్యాదు పై విచారణ చేపట్టిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్
రాయవరం: రాయవరం మండలం చెల్లూరు గ్రామంలో అక్రమంగా నరికివేసిన టేకు చెట్ల విషయం పై గ్రామ జనసేన ఎంపీటీసీ గొల్లపల్లి అనురాధ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి పిర్యాదు చేయడంతో.. ఆదివారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు వచ్చి సదరు విశయం పై పూర్తి స్థాయిలో విచారణ చేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-26-at-3.05.27-PM-1-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-26-at-3.05.27-PM-1024x461.jpeg)