జులై 15 నుంచి జాతరే

బొబ్బిలి, జులై 15 నుంచి జాతరే…మరోసారి బొబ్బిలి నియోజవర్గం రోడ్ల దుస్థితిని సోషల్ మీడియా ద్వారా ముఖ్య్మంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డిని టాగ్ చేసి తెలియపరుస్తామని గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి జూలై 15 లోపల అన్ని రోడ్లు మరమ్మతులు చేస్తామని సవాళ్లు విసిరారు. ఆ సవాల్ ని జనసేన పార్టీ సేకరిస్తుంది బొబ్బిలి నియోజవర్గంలో కూడా 15 తారీఖు డిజిటల్ క్యాంపెయిన్ మొదలవుతుందని జనసేన పార్టీ నాయకులు గంగాధర్ తెలియజేయడం జరిగింది.