డేగల రామచంద్రకు చిరు సన్మానం

అశ్వరావుపేటలో పార్టీ కోసం కష్టపడుతున్న డేగల రామచంద్ర కు చిరు సన్మానం చేయడం జరిగింది. కరోనా సమయంలో రామచంద్ర బ్లడ్ అవసరమైనవారికి బ్లడ్ అందించి.. ఎంతోమందికి అవసరానికి తగిన సాయమందించి అండగా నిలిచారు ఈ సందర్భంగా ఆదివారం పాల్వంచ నుండి దేవా గౌడ్, సాయి గౌడ్, కొండలు గౌడ్ మరియు జనసేన కార్యకర్తలు కలిసి రామచంద్రకు సన్మానం చేయడం జరిగింది.