వైజాగ్ స్టీల్ ప్లాంట్.. ఎస్ ఎం ఎస్-2 విభాగంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ
వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో.. ఎస్ ఎం ఎస్-2 విభాగం నందు జనసేన పార్టీ కార్యకర్తలకు సోమవారం క్రియాశీల కిట్లు పంపిణీ చేయడం జరిగింది.. ఎస్ సుకుమార్ రెడ్డి స్టీల్ ప్లాంట్ ఎస్ ఎం ఎస్-2 విభాగంలో 35 మంది జనసేన కార్యకర్తలకు క్రియాశీల సభ్యత్వం చేయించగా.. వారికి క్రియాశీల కిట్లు పంపిణీ చేయడం జరిగింది..
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-04-at-12.24.05-PM-1024x461.jpeg)