వైజాగ్ స్టీల్ ప్లాంట్.. ఎస్ ఎం ఎస్-2 విభాగంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో.. ఎస్ ఎం ఎస్-2 విభాగం నందు జనసేన పార్టీ కార్యకర్తలకు సోమవారం క్రియాశీల కిట్లు పంపిణీ చేయడం జరిగింది.. ఎస్ సుకుమార్ రెడ్డి స్టీల్ ప్లాంట్ ఎస్ ఎం ఎస్-2 విభాగంలో 35 మంది జనసేన కార్యకర్తలకు క్రియాశీల సభ్యత్వం చేయించగా.. వారికి క్రియాశీల కిట్లు పంపిణీ చేయడం జరిగింది..