జనసేన ఆధ్వర్యంలో వి ఎమ్ రంగా జయంతి
కోనసీమ జిల్లాలో జనసేన నాయకులు పలు ప్రాంతాల్లో వి ఎమ్ రంగా 75వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాజోలు పరిధిలో కేశవదాసుపాలెం, మోరిపోడు, తూర్పుపాలెం, గ్రామాల్లో జరిపారు. ఈ కార్యక్రమంలో మండేల బాబీనాయుడు, యెరుబండి చిన్ని, పోలిశెట్టి గణేష్, బళ్ళ సురేష్, కిరణ్ మోహన్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-04-at-6.58.40-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-04-at-6.58.02-PM-1024x768.jpeg)