రాపాక రమేష్ బాబు ఆద్వర్యంలో జనసేనలో భారీ చేరికలు

చింతలమోరి గ్రామ సర్పంచ్ డాక్టర్ రాపాక రమేష్ బాబు ఆద్వర్యంలో గుండుబోగుల పెద్దకాపు, మండల అధ్యక్షులు మళ్ళిపుడి సత్తిబాబు అధ్యక్షతన ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా అద్యక్షులు కందుల దుర్గేష్ సమక్షంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ లు పంపిణి కార్యక్రమం మరియు చింతలమోరి గ్రామంలో రమేష్ బాబు ఆద్వర్యంలో వైఎస్సార్, టీటీపీ ఇతర పార్టీల నుండి పలువురు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారందరినీ అద్యక్షులు కందుల దుర్గేశ్ జనసేన పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వనించారు. మంగళవారం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పీఏసీ సభ్యులు, వివిధ నియోజకవర్గాల ఇంఛార్జి లు పితాని బాలకృష్ణ, పంతం నానాజీ, మెడా గురుదత్త ప్రసాద్, బండారు శ్రీనివాస్, ముత్త శశిధర్, తుమ్మల బాబు మరియు రాష్ట్ర మత్స్యకార శాఖ ఛైర్మన్ బొమ్మిడి నాయకర్, రాష్ట్ర నాయకులు దిరిశాల బాలాజీ, తాడి మోహన్ కుమార్, మత్యకార విభాగం పొన్నాల ప్రభ, జిల్లా నాయకులు శిరిగినీడి వెంకటేశ్వరరావు, గుబ్బల రవి కిరణ్, గుండబత్తుల తాతాజీ, ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి రాము, మండల అధ్యక్షులు గుబ్బల పణీ కుమార్, సురిసెట్టి శ్రీను, జాలెం శ్రీనివాస్ రాజు, దొడ్డ జయరామ్ పినిశెట్టి బుజ్జి, రావూరి నాగు, రావి మురళి, ఉండపల్లి అంజి, బైరా నాగరాజు, చొప్పాల బాబూరావు, రాపాక సత్యనాయన, జక్కంపూడి శ్రీదేవి, దార్ల శ్రీ లక్ష్మి, జిలెళ్ళ నరసింహ రావు మేడిది సరోజ భారత్, కుసుమ నాని, పోలిశెట్టి గణేష్, సాధనాల విజేయ, మండేలా బాబీ, రాపాక మహేష్, మాట్టా పృధ్వీ, మెండు అంజి దుర్గ ప్రసాద్, పుత్రయ్య, కడలి శ్రీరామ చంద్ర రావు, అన్నం నీడి రాజేశ్, పవన్, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు, వార్డు మెంబర్లు, గ్రామప్రజలు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.