జనసేన క్రియాశీలక కిట్లు పంపిణీ
కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం మండల జనసేన క్రియా శీలక కిట్ల పంపిణి జరిగింది. చిరు వ్యాపారి జవ్వాది యేసు నూతన గృహ నిర్మాణానికి జనసైనికుడు యెరుబండి చిన్ని రూపాయలు 3000/-(మూడు వేలు) ఆర్థిక సహాయం అందించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-06-at-9.48.49-PM.jpeg)
కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం మండల జనసేన క్రియా శీలక కిట్ల పంపిణి జరిగింది. చిరు వ్యాపారి జవ్వాది యేసు నూతన గృహ నిర్మాణానికి జనసైనికుడు యెరుబండి చిన్ని రూపాయలు 3000/-(మూడు వేలు) ఆర్థిక సహాయం అందించారు.