రాజోలు జనసేన ఆధ్వర్యంలో వాటర్ ట్యాంకర్
రాజోలు, జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ఏర్పటుచేసిన వాటర్ ట్యాంకర్ ద్వారా శుక్రవారం అంతర్వేదికర గ్రామం(దారి కోడప)లో నీరు అందక ఇబ్బందిపడుతున్న వారికి శుక్రవారం పుట్టినరోజు జరుపుకుంటున్న బట్టేలంకకు చెందిన బోనం రంగా(ట్రాక్టర్ డిజల్) ఖర్చులతో జనసైనికుల ద్వారా త్రాగునీరు అందించడం జరిగిందని జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-08-at-9.49.00-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-08-at-9.49.00-PM-1-1024x768.jpeg)