కౌలు రైతు భరోసా యాత్ర వివరాలను వెళ్ళడించిన జనసేన నాయకులు

మండపేట, రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతు భరోసా యాత్రలో జిల్లాల పర్యటనలో భాగంగా ఈ నెల 16 వ తేదీన అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో పర్యటన వివరాలను తెలుపుతూ మండపేట నియోజకవర్గం ఇంచార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు కందుల దుర్గేష్ అధ్యక్షతన నియోజకవర్గం ఇంచార్జులతో కలిసి జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు జనసేన నాయకులు.