అన్నాయిపేట మరియు ఊడిమూడి గ్రామ కమిటీలను ప్రకటించిన పోలిశెట్టి చంద్రశేఖర్
రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, రామచంద్రపురం రూరల్ మండల అధ్యక్షులు పోతాబత్తుల విజయ్ కుమార్ మరియు గంగవరం మండల అధ్యక్షులు చిర్రా రాజకుమార్ కలసి రామచంద్రపురం రూరల్ మండల అన్నాయిపేట మరియు గంగవరం మండల ఊడిమూడి జనసేన గ్రామ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-10-at-4.10.07-PM-723x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-10-at-9.08.10-AM-724x1024.jpeg)