వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన జనసేన నాయకులు

రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి మండలం, టేకిశేట్టిపాలెం గ్రామం వరద ముంపు ప్రాంతాన్ని జనసేన నాయకులు వైస్ ప్రెసిడెంట్ కటికిరెడ్డి మహేష్, టేకిశేట్టిపాలెం గ్రామశాఖ అధ్యక్షులు రావూరి తేజ, ముఖేష్ తదితరులు పరిశీలించి.. బోట్లు ఫెర్రీ పాయింట్ వద్ద అధికారులని సహయకచర్యలు గురించి అడిగి తెలుసుకుని తగిన సూచనలు ఇవ్వడం జరిగింది.