చిలకం మధుసూదన్ రెడ్డి కి గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన శ్రీనివాసులు
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి & పీఏసీ సభ్యులు & ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జ్ చిలకం మధుసూదన్ రెడ్డిని ఆయన నివాసంలో ప్రకాశం జిల్లా ప్రోగ్రామ్ కమిటీ మెంబర్ వీరిశెట్టి శ్రీనివాసులు మర్యాద పూర్వకంగా కలిసి గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-13-at-7.16.08-PM-768x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-13-at-7.16.21-PM-768x1024.jpeg)