కార్మికుల సమ్మెకు జనసేన పార్టీ తరుపున అండగా ఉంటాం: సందీప్ రాయల్

చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్. పసుపులేటి హరిప్రసాద్ ఆదేశాలమేరకు.. మునిసిపల్ కార్మికుల సమ్మెకు జనసేన పార్టీ తరుపున నియోజకవర్గ సీనియర్ నాయకులు సందీప్ రాయల్ మద్దతు తెలపడం జరిగింది.

ఈ సందర్బంగా సందీప్ రాయల్ మాట్లాడుతూ పలమనేరు మునిసిపల్ శ్రామికులు శాంతియుతంగా చేస్తున్న సమ్మెకు జనసేన పార్టీ తరుపున అండగా ఉంటామని.. అలాగే రానున్నా రోజుల్లో మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగుబలహీనత వర్గాల వారిని అలాగే అన్ని వర్గాలవారిని కలుపుకుని ప్రజా ప్రభుత్వాన్ని స్తాపిస్తమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు రబ్బానీ, రూరల్ మండల అద్యక్షులు నాగరాజు మోతుకూరు గంగవరం సీనియర్ నాయకులు రమేష్, అభిరామ్, వినోద్, అస్లామ్, సూరజ్, వికోట మండల నాయకులు అయాజ్, నరేష్, పెద్ధపంజాని మండల నాయకులు అజీమ్, నవాజ్, ఫీరూ, అశ్వత్ నారాయణ, నజీమ్, జహీర్, షా నవాజ్, నూర్ షా, అప్పూ, షాహిద్, నయీం, మదిని, షారుక్, జహీర్ షేక్, అల్తాప్, నిసార్, పలమనేరు మైనారిటీ నాయకులు అర్శద్, జునేద్, షాహిద్, ఆధిల్, షక్లైన్, అర్భస్, సిద్దిక్, సుబ్బు మున్సిపల్ కార్మికులు, ఏఐఐటీసీ నాయకులు సుబ్రమణ్యం, మంజునాథ తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గ పరిధిలో ఉన్న జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున వచ్చి మన మద్దతును తెలియచేసి నందుకు ప్రతిఒక్కరికీ పేరుపేరున పలమనేరు జనసేన తరపున కృతజ్ఞతలు తెలియజేడం జరిగింది.