డిజిటల్ క్యాంపెయిన్ లో పాలకొండ జనసేన

పాలకొండ నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు రాష్ట్రంలో రోడ్లు పరిస్థితి చాలా దయనీయ పరిస్థితిలో ఉండడం వల్ల జనసేన పార్టీ ఆదేశాల మేరకు పాలకొండ నియోజకవర్గం గారమ్మా కాలనీలో #ఘూదంఒర్నింగ్ఛంశిర్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకొండ టౌన్ నుంచి జనసైనికులు, కాలనీ మహిళలు పాల్గొని ప్రభుత్వంపై నిప్పులు చెరగడం జరిగింది.