ఉపాద్యాయుల సమస్యలపై జనసేనానికి అర్జీ
భీమవరం జనవాణీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాజమహేంద్రవరం కందుకూరి వీరేశలింగం పాఠశాల ఉపాద్యాయుల వారి సమస్యలపై రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షులు వై.శ్రీనువాస్ ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అర్జీ ఇవ్వడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-17-at-11.31.08-AM-1024x586.jpeg)