వరద బాదితులకు అండగా ఉంటామని బరోసా ఇచ్చిన పితాని

*వరద ముంపు ప్రాంతాలలో పితాని పర్యటన..

అంబెడ్కర్ – కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ముమ్మిడివరం, మండలంలోని లంకఫ్, కునాలంక వరద ప్రాంతాల్లో సోమవారం జనసేన పార్టీ రాష్ట్ర పి.ఏ.సి సభ్యులు పితాని బాలకృష్ణ మరియు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పర్యటించి.. బాదితులను పరామర్శించి.. వారికి ప్రభుత్వం నుండి సహాయక చర్యలు ఎంతవరకు అందాయన్న విషయం తెలిలుసుకొని.. వారికి పశుగ్రాశం సమాకురుస్తాం అని భరోసా ఇవ్వడం జరిగింది.

అదేవిదంగా సోమవారం ఐ పోలవరం, మండలం లోని సలాది వారి పాలెం, శేరిలంక, కేశనకుర్రు పొగాకు లంక వరద ప్రాంతాల్లో పర్యటించి వారిని పరామర్శించి వారికి ప్రభుత్వం సహాయక చర్యలు ఎంతవరకు చేపట్టనుందన్న విషయం తెలిలుసుకొని జనసేన పార్టీ నుండి అండగా ఉంటామని జనసేన పార్టీ రాష్ట్ర పి.ఏ.సి సభ్యులు పితాని బాలకృష్ణ మరియు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు భరోసా ఇవ్వడం జరిగింది.

అదేవిదంగా సోమవారం కాట్రేనికోన మండలంలోని, నడవపల్లి పల్లిపాలెం, పల్లంకురు, వరద ప్రాంతాల్లో పర్యటించి వారిని పరామర్శించి వారికి ప్రభుత్వం నుండి సహాయక చెర్యలు ఎంతవరకుచేపట్టనున్న విషయం తెలుసుకొని జనసేన పార్టీ తరపున అండగా పితాని బాలకృష్ణ మరియు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు భరోసా ఇవ్వడం జరిగింది.

అదేవిదంగా సోమవారం తాళ్లరేవు మండలంలోని, నీలపల్లి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి వారిని పరామర్శించి వారికి ప్రభుత్వం నుండి ఎంతవరకు సహాయక చర్యలు అందాయా అని తెలిలుసుకొని, వారికి జనసేన పార్టీ నుండి అండగా ఉంటామని జనసేన పార్టీ రాష్ట్ర పి.ఏ.సి సభ్యులు పితాని బాలకృష్ణ మరియు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు భరోసా ఇవ్వడం జరిగింది.