వరద బాధితులకు 5వరోజు భోజనాలు పంపిణీ

పి.గన్నవరం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పి.గన్నవరం మండలం, యర్రంశెట్టివారిపాలెం జనసేనపార్టీ తరుపున చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా 5వ రోజు జనసేన నాయకుల ఆర్థిక సహాయంతో జనసైనికులు ఆధ్వర్యంలో బూరుగులంక వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి భోజనం ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది.