వీరమహిళ సగుబిండి వెంకట లక్ష్మి దంపతులకు సన్మానం
ఎస్.కోట నియోజకవర్గం, ఎల్.కోట మండలం దాసుళ్ళపాలెం గ్రామానికి చెందిన జనసేన వీరమహిళ శ్రీమతి సగుబిండి వెంకట లక్ష్మి జనసేన క్రియాశీలక సభ్యత్వాలు చేసినందులకుగాను మరియు జనసేన తరపున ఆమె చేసిన సేవలకుగాను దాసుళ్ళ పాలెం జనసేన నాయకులు మరియు జనసైనికులు కలిసి శ్రీమతి సగుబిండి వెంకట లక్ష్మి దంపతులను సోమవారం దుశ్శాలువాతో సత్కరించి సన్మానించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-25-at-7.49.41-PM-1024x770.jpeg)