సేవ్ ధర్మవరం కార్యక్రమం – 15 వ రోజు
ధర్మవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో సేవ్ ధర్మవరం 15 వ రోజు కార్యక్రమంలో బాగంగా.. 26 వ వార్డ్ పార్థసారథి నగర్ లో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఛిలకం మధుసుధన్ రెడ్డి పర్యటించి ప్రజల కష్టాలను తెలుసుకొని తప్పకుండా జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-26-at-4.05.17-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-26-at-4.05.17-PM-1.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-26-at-4.05.18-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-26-at-4.05.18-PM-1.jpeg)