పంతం నానాజీని గృహ నిర్భందం చేసిన పోలీస్ అధికారులు
కాకినాడ రూరల్: ప్రజాసమస్యలపై వినతిపత్రం ఇవ్వడానికి, ప్రభుత్వఒ వరదబాధితులకు 2000 రూపాయలు సహాయం మొక్కుబడిగా ఉన్నది అని.. దానిని 10000 రూపాయలు చేయాలని కోరుతూ సీఎం ని కలిసి విన్నవించే కార్యక్రమానికి వెళ్ళవద్దని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ని కాకినాడ గొడరిగుంటలో గృహ నిర్భందం చేసిన పోలీస్ అధికారులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/vlcsnap-2022-07-26-18h21m34s579.png)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/vlcsnap-2022-07-26-18h21m41s148.png)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/vlcsnap-2022-07-26-18h21m47s942.png)