శ్రీమతి వినుత కోటాను మర్యాద పూర్వకంగా కలసిన జనసైనికులు

శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి వినుత కోటా ను మర్యాద పూర్వకంగా కరకంబాడి జనసైనికులు జగదీష్, తిలక్ కలవదం జరిగింది.