రాజోలు జనసేన ఆధ్వర్యంలో వాటర్ ట్యాంకర్

రాజోలు, జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ఏర్పటుచేసిన వాటర్ ట్యాంకర్ ద్వారా ఆదివారం రామరాజులంకలో నీరు అందక ఇబ్బందిపడుతున్న వారికి బట్టేలంక గ్రామానికి చేందిన క్రీ.శే.బండారు చిన వెంకటస్వామి (పెద్దకాపు) జ్ఞాపకార్దం వారి కుమారులు బండారు విజయకుమార్ ట్రాక్టర్ డిజల్ ఖర్చులకు ఆర్ధికసాయమందించగా రామరాజులంక జనసైనికుల ద్వారా త్రాగునీరు అందించడం జరిగిందని జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.