పవనన్న చేనేతబాట 37వ రోజు
చీరాల, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో, రాష్ట్ర చేనేత వికాస విభాగ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు సూచనలతో “పవనన్న చేనేత బాట-చీరాల నియోజకవర్గం” 37వ రోజు పర్యటన ఆదివారం వేటపాలెం మండలం, దేశాయి పేట పంచాయతీ పరిధిలో రామా నగర్ కాలనీలో కర్ణ కిరణ్ తేజ్ అధ్వర్యంలో జిల్లా ఇన్చార్జి గూడూరు శివరాం ప్రసాద్ సహకారంతో జరిగింది. ఈ కార్యక్రమంలో పృథ్వీ శ్రీహరి, పసుపులేటి సాయి, కరీం సాయి పల్లపోలు, శ్రీను పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-31-at-7.09.40-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-31-at-7.09.09-PM-1-461x1024.jpeg)