రాజానగరంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించిన కందుల దుర్గేష్

రాజానగరం నియోజకవర్గంలో రాజానగరం మండల జనసేన పార్టీ ఆఫీస్ ను జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజానగరం ఇంచార్జ్ మేడా గురుదత్, మరేడి శ్రీనివాస్, మాకినీడి శేషాకుమారి, పాఠంశెట్టి సూర్యచంద్ర, పొలిశెట్టి చంద్రశేఖర్, చల్లా లక్ష్మీ, గంటా స్వరూప మరియు వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.