జనసేన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, జనసేన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం మరియు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నేడు రాజానగరం ఇంచార్జ్ మేడా గురుదత్త ప్రసాద్ అధ్యక్షతన రాజానగరంలో జరిగిన సమావేశంలో జిల్లా అద్యక్షులు, పిఏసి సభ్యులు, నియోజకవర్గాల ఇంచార్జులు, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-04-at-9.45.22-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-04-at-9.45.25-PM-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-04-at-9.45.33-PM-1024x462.jpeg)