జనంకోసం జనసేన 249వ రోజు
జగ్గంపేట, జనంకోసం జనసేన 249వ రోజులో భాగంగా జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర జనసేన వనరక్షణ దానిమ్మ మొక్కల పంపిణీ కార్యక్రమం గండేపల్లి మండలం సుబ్బయ్యమ్మపేట గ్రామంలో జరిగింది. కార్యక్రమంలో భాగంగా గురువారం 800 మొక్కలు పంచడం జరిగింది. ఇప్పటివరకు మొత్తం 20000 దానిమ్మ మొక్కల పంపిణీ జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-04-at-10.36.18-PM-1024x766.jpeg)