ప్రజా సమస్యలను కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళిన ఇంటిపల్లి ఆనంద్ రాజు

అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలంలో శుక్రవారం కలెక్టర్ పర్యటించగా.. పర్యటనలో భాగంగా పలు ప్రజా సమస్యలను జనసేన పార్టీ వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనంద్ రాజు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి వివరించడం జరిగింది.