యర్రబాలెం గ్రామంలో పర్యటించిన బెల్లంకొండ సాయిబాబా

ప్రకాశం జిల్లా, కంభం మండలం, యర్రబాలెం గ్రామంలో గ్రామ ప్రజల కోరిక మేరకు గిద్దలూరు నియోజకవర్గం ఇంఛార్జీ బెల్లంకొండ సాయిబాబు మొహరం పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలో పాల్గొని.. అనంతరం గ్రామ పర్యటనలో భాగంగా వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి కాల్వ బాల రంగయ్య, కంభం మండలం అధ్యక్షులు తాడిశెట్టి ప్రసాద్, రాచర్ల మండలం గాడుదల నగేష్, మండ్ల వీరబ్రహ్మం, కోవెలకుంట్ల గోవర్ధన్ మరియు యర్రబాలెం జనసేన నాయకులు ఆర్.రామయ్య, గోనె పవన్, జమ్ముల దిన్నే యద్దుల రంగారెడ్డి, నల్లబోతుల వెంకటసుబ్బయ్య, నళ్ళబోతుల నాగయ్య, నళ్ళబోతుల మస్తాన్ తదితరులు పాల్గొన్నారు..