పితాని బాలకృష్ణకి రాఖీ కట్టిన వీరమహిళలు
ముమ్మిడివరం, జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణకి రాఖీ పండుగ సందర్భంగా శుక్రవారం కాట్రేనికోన మండల జనసేన వీరమహిళలు ఓగూరి భాగ్యశ్రీ మరియు గిడ్డి రత్నశ్రీ రాఖీ కట్టి వారి అభిమానాన్ని చాటుకున్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-12-at-12.17.25-PM-1-768x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-12-at-12.17.24-PM-576x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-12-at-12.17.25-PM-2-768x1024.jpeg)