వరదప్రాంతంలో చిరుపవన్ సేవాసమితి మంచి నీటి సరఫరా
జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ఏర్పటుచేసిన వాటర్ ట్యాంకర్ ద్వారా ఆదివారం వరదప్రాంతం సఖీనేటిపల్లిలంక లో నీరు అందక ఇబ్బందిపడుతున్న వారికి సఖీనేటిపల్లిలంకకు చేందిన నంబుల దుర్గ మల్లేష్ లక్ష్మి దంపతుల పేళ్ళిరోజు సందర్బంగా వారు అందించిన (ట్రాక్టర్ డిజల్) ఖర్చులతో సఖీనేటిపల్లిలంక జనసైనికుల ద్వారా వరద బాధితులకు త్రాగునీరు అందించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-14-at-4.01.47-PM-1024x768.jpeg)