జనంలోకి జనసేన సిద్దాంతాలు
చుట్టుగుంట ప్రాంతము, శాంతి నగర్ లో 26 వ వార్డ్ లో ఆదివారం కొన్ని కుటుంబాలని కలసి పవన్ కళ్యాణ్ గారి మనోగతం అనే పుస్తకంలో ఉన్న అమూల్యమైన విషయాలను కొన్ని కుటుంబాలకి తెలియజేసి వారుమరో పది మందినీ ఉత్తేజ పరిచే విధంగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలు లక్ష్మీ శెట్టి సాయి చంద్(నానీ), చందు శ్రీనివాస రావు, భార్గవ్ రామ్, ఎం.డి.రఫీ, బొల్లా కిరణ్, సాంబశివరావు, సుభాష్, శర్మ బోల్ల పవన్ కళ్యాణ్, ఆది, ప్రేమ్ చంద్, మరియు తదితర జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-14-at-6.33.26-PM-1024x461.jpeg)