జనసైనికులను పరామర్శించిన శ్రీధర్ పిల్లా
పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామం నందు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చినటువంటి ఓ సాయి, సకినాల నూకరాజు, డిబ్బిడి రాజు, లను పరామర్శించినటువంటి జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా, డాక్టర్ దీపికా శ్రీధర్, నియోజకవర్గ వీరమహిళ పిల్లా రమ్యజ్యోతి. జనసైనికులు ఓరుగంటి పెద్ద కాపు, బుద్దాల చంటిబాబు, పెద్దింటి శివ, ఎలుగుబంటి దొరబాబు, ఓరుగంటి రాంబాబు, చేదులూరి త్రిమూర్తులు, ఉలవకాయల వీరబాబు, అల్లం దొరబాబు, ఓరుగంటి వెంకన్న, గంట గంగ బాబు, గంజి గోవిందురాజు, సూరిబాబు మరియు తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-15-at-3.47.17-AM-1024x576.jpeg)