రైతు భరోసా యాత్ర సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న జనసేన నాయకులు
కడప జిల్లా సిద్దవటంలో ఈ నెల 20 వ తేదీన జరిగే రైతు భరోసా యాత్ర సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న జనసేన నాయకులు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు జనసేన పార్టీ కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ, జనసేన పార్టీ మండపేట ఇంచార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ, జనసేన పార్టీ అమలాపురం ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు తదితర నాయకులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-17-at-5.44.18-PM-1024x484.jpeg)