సిద్దవటం జనసేనతో కలసి ప్రచారంలో పాల్గొన్న శెట్టిబత్తుల రాజబాబు

ఉమ్మడి కడప జిల్లా సిద్దవటంలో ఈ నెల 20 వ తేదిన జరుగు రైతు భరోసా యాత్రకు సిద్దవటం మండలంలో స్థానిక జనసేన నాయ్కులు మరియు జనసైనికులతో కలసి ప్రచారంలో పాల్గొన్న అమలాపురం నియోజకవర్గం ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు. కౌలు రైతు కుటుంబాలకు బసటగా నిలిచేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టినటువంటి రైతు భరోసా యాత్ర కార్యక్రమం గురించి ప్రజలకు తెలియపరుస్తూ ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది.