జనసేనానికి హారతితో స్వాగతం పలికిన తిరుపతి జనసేన
తిరుపతి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమంలో భాగంగా తిరుపతి తాజ్ హోటల్ లో జనసేనానికి ఘస్వాగతం పలుకుతూ హారతి ఇచ్చిన జనసేన వీర మహిళలు మరియు నాయకులు. ఈ కార్యక్రమంలో తిరుపతి జనసేన నాయ్కులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-21-at-12.43.59-AM.jpeg)