జనంకోసం జనసేన 268వ రోజు

  • వనరక్షణలో 800 దానిమ్మ మొక్కల పంపిణీ

జగ్గంపేట, జనంకోసం జనసేన 268వ రోజులో భాగంగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో జనసేన వనరక్షణ దానిమ్మ మొక్కల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం, జగ్గంపేట గ్రామంలో జరిగింది. కార్యక్రమంలో భాగంగా మంగళవారం 800 మొక్కలు పంచడం జరిగింది. ఇప్పటివరకు మొత్తం 35800 దానిమ్మ మొక్కల పంపిణీ జరిగింది. మంగళవారం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్, జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల బిస్ సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల ఎస్సి సెల్ అధ్యక్షులు బీడీల రాజబాబు, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి మండపాక శ్రీరామ్, జగ్గంపేట మండల సంయుక్త కార్యదర్శి కర్రి గాంధీ, జగ్గంపేట పట్టణ అధ్యక్షులు గవర సుధాకర్, కిలాడి రాజు, సూరపురెడ్డి నరేష్, జట్లా వీరభద్ర, యర్రా సాయి, చిన్ని సతీష్, రాయి సాయి, కాట్రావులపల్లి నుండి సుంకర శ్రీనివాస్, పసుపులేటి వెంకట సూర్యారావు, కానేటి లక్ష్మణ్, రామవరం నుండి అడపా రాంబాబు, మామిడాడ నుండి గ్రామ అధ్యక్షులు దెయ్యాల భద్ర, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.